28.2 C
Hyderabad
May 9, 2024 01: 12 AM
Slider హైదరాబాద్

గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేందుకు కార్యాలయం

#MLAKPVivekananda

హైదరాబాద్ గాజులరామారం డివిజన్ లో ఎమ్మెల్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్ రోల్ మెంట్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, జగన్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు విజయ రామ్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు  ఇంద్రసేన గుప్తా, కస్తూరి బాలరాజు,హుస్సేన్, 

కమలాకర్, రషీద్ భేగ్, సాయిప్రతాప్, వార్డ్ మెంబర్స్ మల్లేష్, సురేష్, మసూద్,అజయ్ గుప్తా, పార్టీ సెక్రటరీ నవాబు, మెట్టుకాన్ గూడ శ్రీనివాస్ ,వెంకటేష్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీం, పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ అబ్బు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, 

పీపీ  నగర్ ప్రెసిడెంట్ ఇబ్రహీం, విశ్వకర్మ ప్రెసిడెంటు మురళి, ఎస్సీ సెల్ నాయకులు సాయిబాబా. శ్రీశైలం, రాజు, మధు బి రాజు రాములు, తులసి, రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి, మెషిన్, అశ్వక్ బస్తీవాసులు పాల్గొన్నారు.

Related posts

ఏఐఏడిఎంకె లో ముసలం: పన్నీర్ సెల్వంకు ఎదురుదెబ్బ

Satyam NEWS

జగన్ హయాంలో దేవుడి భూములు అన్యాక్రాంతం

Satyam NEWS

అవమానం తట్టుకోలేక టీఆర్ఎస్ కార్యకర్తకు గుండెపోటు

Satyam NEWS

Leave a Comment