31.7 C
Hyderabad
May 6, 2024 23: 13 PM
Slider హైదరాబాద్

వంద మంది వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ

Sridevi

హైదరాబాద్ నల్లకుంట డివిజన్ లోని వివిధ ప్రాంతాలలో పేద ప్రజలకు, వలస కార్మికులకు కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్  నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. దాదాపు 100 మంది ఈ వస్తువులను అందుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీదేవి మాట్లాడుతూ నల్లకుంట డివిజన్  ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంటిలోనే ఉండాలని అనవసరంగా బయటకు రావొద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు K. శ్యామ్, ch. భగవాన్, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాలయ్య, చిరంజీవి చిత్రాల టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి

Satyam NEWS

ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్ధులు

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కు సంచుల కొరత

Bhavani

Leave a Comment