38.2 C
Hyderabad
April 29, 2024 19: 26 PM
Slider చిత్తూరు

లిక్కర్ స్టోరీ: మందలించినందుకు యువకుడి ఆత్మహత్య

#Tirupathi Boy

కొందరు యువకులు ఫుల్లుగా తాగారు. వారిలో వారు గొడవ పడ్డారు. వారి గొడవను చూసి అలా చేయవద్దంటూ పెద్దలు మందలించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ మద్యం మత్తులో ఉన్న వారు పెద్దల మాటలకు తీవ్రంగా బాధపడ్డారు. అందులో ఒక యువకుడు యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తిరుపతి నగరంలోని తాతయ్య గుంట లో ఈ ఘటన జరిగింది. మృతుడు మహేష్ రెడ్డి గా ఈస్ట్ పోలీసులు గుర్తించారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు

Satyam NEWS

త‌ర‌లిపోతున్న గో సంప‌ద‌…ఒక్క రోజులో వంద ఆవుల అక్ర‌మ త‌ర‌లింపు…?

Satyam NEWS

టాటా ట్ర‌స్టు స‌హ‌కారంతో తిరుమ‌ల‌ అశ్విని ఆసుప‌త్రి అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment