39.2 C
Hyderabad
May 3, 2024 14: 27 PM
Slider ఖమ్మం

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి

#plants

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్ సురభి తో కలిసి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు ఒక

మొక్కను నాటి దాని సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్‌ సింగ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి విద్యాచందన, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ రమణి, కార్యాలయపు సిబ్బంది తదితరులు ఉన్నారు

Related posts

మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

పాత్రుని వలసలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

Satyam NEWS

ఎక్కువ జీతం తీసుకునేది బెంగళూరు ఐటి నిపుణులే

Satyam NEWS

Leave a Comment