38.7 C
Hyderabad
May 7, 2024 16: 45 PM
Slider విశాఖపట్నం

విశాఖలో మాజీ కార్పొరేటర్ భర్త ఆత్మహత్య

#SuicideCase

విశాఖపట్నానికి చెందిన మాజీ కార్పొరేటర్ పీలా ఉమారాణి భర్త శ్రీనివాస్ దువ్వాడ రైల్వే స్టేషన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగిన ఆయన ఈ తెల్లవారు జామున నాలుగో నంబర్ ప్లాట్ ఫాం మీదనున్న బెంచి మీద పడిపోయారు.

ఆర్పీఎఫ్ సిబ్బంది వచ్చి చూసేసరికి ఆయన అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. ఆస్తుల తగాదా నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరూ తన మాట వినడం లేదని, అందుకే మనస్థాపం చెంది చనిపోతున్నానని సూసైడ్ లేఖ కూడా రాశారు. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు

Related posts

ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

Satyam NEWS

సివిల్ వివాదంలో తలదూర్చిన సిఐ పై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

బిచ్కుందలో జాగృతి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment