37.2 C
Hyderabad
May 2, 2024 11: 19 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో కొత్తగా మరో 1,682 కరోనా కేసులు

#Coronavirus

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం(17వ తేదీ) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1682 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఎనిమిది మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి‌ జిల్లాలో 166 కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 93,937కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 72,202 మంది కోలుకోగా.. 21,024 మంది చికిత్స తీసుకుంటున్నారు.

వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 711మంది ప్రాణాలు విడిచారు. నిన్న ఒక్కరోజు 19,579 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Related posts

వెంకటాపూర్ లో 20 మందికి బిసి బందు చెక్కుల పంపిణీ

Satyam NEWS

కోవిడ్  బాధితులకు  వైద్యం చేయం అని బోర్డ్ పెట్టడం సరికాదు

Satyam NEWS

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ ప్రీరిలీజ్ 18న

Satyam NEWS

Leave a Comment