విశాఖ నగరంలోని ఆర్ టి సి కాంప్లెక్స్ ధరి అశ్వినీ లాడ్జ్ రూమ్ నెంబర్ 106 లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
పెందుర్తి దగ్గర బంధు పాలెం గ్రామానికి చెందిన భార్య భర్తలు కుమారుడు కుమార్తె మొత్తం నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది వివరాలు తెలియాల్సి ఉంది.