38.2 C
Hyderabad
May 1, 2024 22: 55 PM
Slider విశాఖపట్నం

విశాఖ నగరంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య

#FamilySucide

విశాఖ నగరంలోని ఆర్ టి సి కాంప్లెక్స్ ధరి అశ్వినీ లాడ్జ్ రూమ్ నెంబర్ 106 లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

పెందుర్తి దగ్గర బంధు పాలెం గ్రామానికి చెందిన భార్య భర్తలు కుమారుడు కుమార్తె మొత్తం నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ప్రొటెస్టు: ప్రజా వ్యతిరేక పాలనపై టీడీపీ మహాధర్నా

Satyam NEWS

ముగ్గురు బ్యాటరీ దొంగల అరెస్టు

Satyam NEWS

ములుగులో భారతీయ జనత పార్టీకి జనసేన పూర్తి మద్దతు

Satyam NEWS

Leave a Comment