మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది.
ఆయనను తక్షణ వైద్యం సాయం కోసం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేర్చారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు కరోనా సోకింది.
ఆయనను తక్షణ వైద్యం సాయం కోసం న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేర్చారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.