30.7 C
Hyderabad
May 5, 2024 04: 47 AM
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు పెట్టాలి

janasena 1

చట్టాన్నీ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు అప్రజాస్వామికంగా మాట్లాడడం దారుణం మని జనసేన నాయకుడు శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారన్న స్పృహ లేకుండా అసభ్య పదజాలంతో కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

మీ మాటలకు సభ్య సమాజం సిగ్గుపడుతోంది అంటూ ఆయన చంద్రశేఖర్ రెడ్డి ని ఉద్దేశించి అన్నారు. బహిరంగ ప్రదేశంలో ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడినందుకు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని శెట్టిబత్తుల రాజబాబు డిమాండ్ చేశారు.

Related posts

అశ్లీల చిత్రాల ఘటనలో SVBC ఉద్యోగుల సస్పెన్షన్‌

Satyam NEWS

RBK లలో రైతుకు మేలు శూన్యం

Bhavani

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment