గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో గల ఆంజనేయ ప్యాకేజెస్ ఇండస్ట్రీలో ఉన్న అట్టల ఫ్యాక్టరీ లో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది
ఈ షార్ట్ సర్క్యూట్ తో నిప్పులు ఎగిసిపడ్డాయి దీంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫారం పై పడటంతో భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు
సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు.