తిరుపతి ఐస్ మహల్ దగ్గర ఉన్న అన్నమయ్య స్కూల్ నందు పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ముగ్గురు బాలికలు ఇద్దరు బాలలు ఇవాళ ఉదయం 6 గంటలకి స్టడీ అవర్స్ వచ్చిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు ఆందోళనలతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులు అన్నమయ్య పాఠశాలకు వచ్చి విద్యార్థులను ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
previous post