42.2 C
Hyderabad
May 3, 2024 15: 30 PM
Slider చిత్తూరు

తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు అదృశ్యం

తిరుపతి ఐస్ మహల్ దగ్గర ఉన్న అన్నమయ్య స్కూల్ నందు పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ముగ్గురు బాలికలు ఇద్దరు బాలలు ఇవాళ ఉదయం 6 గంటలకి స్టడీ అవర్స్ వచ్చిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు ఆందోళనలతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులు అన్నమయ్య పాఠశాలకు వచ్చి విద్యార్థులను ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Related posts

మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో హెలికాప్టర్ తో సహాయ చర్యలు

Bhavani

శబరీ నదిలో మునిగిపోయిన లాంచీ

Satyam NEWS

భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో బరితెగింపు

Satyam NEWS

Leave a Comment