36.2 C
Hyderabad
May 15, 2024 17: 22 PM
Slider హైదరాబాద్

గోల్నాక డివిజన్ లో మంచి నీటి పైప్ లైన్ కు శంకుస్థాపన

#amberpetmla

గోల్నాక డివిజన్ లో రూ.4 లక్షల వ్యయంతో వేయబోతున్న ఎంఎం డైయ మంచినీటి పైపులైన్ పనులను అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, సుధాకర్, వాటర్ మేనేజర్ షాకీర్, జిహెచ్ఎంసి అధికారులు  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్కె బాబు, నర్సింగ్ యాదవ్, భరత్, ప్రకాష్ రెడ్డి, కాశీ నరేష్ , కాలేరు రాము, కాలేరు రాజు, యూసుఫ్, అంబటి రవి, సాయాద్ అలీ,  లక్ష్మీనారాయణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఈ పైప్ లైన్ గోల్నాక డివిజన్, ఆలీ దర్గా లైన్, అడ్డికార్కాన రోడ్డులో వేస్తారు. దీనివల్ల చాలా ప్రాంతాల తాగునీటి సమస్య తీరుతుందని అంటున్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

మోటారు సైకిళ్ళు దొంగతనం కేసుల్లో నలుగురు నిందితులు అరెస్టు

Satyam NEWS

నేడు డీఈవో కార్యాల‌య ముట్ట‌డి

Sub Editor

డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ కి సన్మానం

Satyam NEWS

Leave a Comment