25.2 C
Hyderabad
May 8, 2024 10: 16 AM
Slider జాతీయం

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టులు హతం

#ChettisghadEncounter

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని జగర్గుండా ఏరియాలో అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి.

ఈ ఎదరుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజీ పి సుందర్‌ రాజ్‌ స్పష్టం చేశారు.

ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డీఆర్‌జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Related posts

పోలీసు సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

అత్యాచార బాధితులకు ఆర్ధిక సాయం

Satyam NEWS

డైవర్షన్: అమ్మఒడి పథకం కోసం దళితులకు శఠగోపం

Satyam NEWS

Leave a Comment