31.2 C
Hyderabad
May 3, 2024 00: 00 AM
Slider ముఖ్యంశాలు

అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం కార్యక్రమం

#amberpetmla

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు 27వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు బాగ్ అంబర్ పేట  డివిజన్ లోని మల్లిఖార్జున్ నగర్ శివాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, తోటి అయ్యప్ప స్వాములతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మావెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

సభ వేదిక కూలి మంత్రి గంగులకు గాయాలు

Satyam NEWS

కేరళ గవర్నర్ ఛాలెంజ్: వీసీ నియామకాల్లో నా జోక్యం లేదు

Bhavani

పూలమ్మ ను చూసి నేర్చుకోండి పాలకులూ

Satyam NEWS

Leave a Comment