34.7 C
Hyderabad
May 4, 2024 23: 57 PM
Slider కడప

పండ్లు, గుడ్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ నేత

janasena 19

జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడపజిల్లా టి.సుండుపల్లి మండలం లో  ఆదివారం పండ్లు ,కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి విషయం లో ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో సమాజం కోసం, ప్రజలకు అవగాహన, సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బందికి , వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా వారికి,రెవెన్యూ సిబ్బందికి, మండల పరిషత్ సిబ్బందికి, ఆర్.టి.సి. కార్మికులకు,వికలాంగులకు కోడి గుడ్లతో పాటు పండ్ల ను పంపిణీ చేశారు.

Related posts

మంత్రి జగదీష్ రెడ్డిపై కుట్ర పన్నింది ఎవరో తెలుసా?

Satyam NEWS

విభజన హామీలను తక్షణమే అమలు చేయాలి

Bhavani

22న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

Leave a Comment