జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కడపజిల్లా టి.సుండుపల్లి మండలం లో ఆదివారం పండ్లు ,కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి విషయం లో ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో సమాజం కోసం, ప్రజలకు అవగాహన, సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బందికి , వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా వారికి,రెవెన్యూ సిబ్బందికి, మండల పరిషత్ సిబ్బందికి, ఆర్.టి.సి. కార్మికులకు,వికలాంగులకు కోడి గుడ్లతో పాటు పండ్ల ను పంపిణీ చేశారు.
previous post