39.2 C
Hyderabad
May 3, 2024 11: 32 AM
Slider రంగారెడ్డి

అభివృద్ధి నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలి

#gandham

రామంతాపూర్ డివిజన్ లోని అభివృద్ధి నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని ఎల్బీనగర్ ఈస్ట్ జోనల్ కమీషనర్ పంకజ ను మాజీ కార్పోరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు  మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంధం జోష్ణ నాగేశ్వరరావు కమిషనర్ తో డివిజన్లోని సమస్యల గురించి చర్చించారు. రామంతాపూర్ డివిజన్ కి సంబందించి వివేక్ నగర్ మెయిన్ రోడ్ నుండి  కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ వరకు సీసీ రోడ్,ధోబీఘాట్  నుంచి రాజేంద్రనగర్ వరకు సీసీ రోడ్,ఈస్ట్ శ్రీనివాస్ పురం లో  సీసీ రోడ్, రాంశంకర్ నగర్, ఈస్ట్ శ్రీనివాపురం లో  స్ట్రామ్ వాటర్ డ్రైన్ లైన్, భరత్ నగర్ లో మనస్వి మేడికల్ స్టోర్ నుండి  జీడీ బేకరీ వరకు  VDCC రోడ్ పనులగురించి జోనల్ కమీషనర్ పంకజ కి వివరించారు.  కమిషనర్  సమస్యలపై సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా  పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

నగరి మున్సిపాలిటీలో మంత్రి రోజాకు మంగళహారతులు

Satyam NEWS

కరోనా వైరస్ సోకగానే చనిపోతారనేది కరెక్టు కాదు

Satyam NEWS

ఆంధ్రభూమి ఎడిటర్ శర్మ ఆకస్మిక మృతి

Satyam NEWS

Leave a Comment