కొల్లాపూర్ పట్టణంలోని గాంధీ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మునావర్ సుల్తానా అధ్యక్షతన ఈ ఎన్నిక జరిగింది. పాఠశాల అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షులుగా పద్మ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ ని అభినందించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు శోభారాణి, రంగినేని కృష్ణ, శ్రీకాంత్, సుధాకర్ సింగ్ పాల్గొన్నారు.
previous post