32.2 C
Hyderabad
May 9, 2024 15: 02 PM
మహబూబ్ నగర్

గాంధీ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక

gandhi school

కొల్లాపూర్ పట్టణంలోని గాంధీ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు  మునావర్ సుల్తానా అధ్యక్షతన ఈ ఎన్నిక జరిగింది. పాఠశాల అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షులుగా పద్మ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ ని అభినందించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు శోభారాణి,  రంగినేని కృష్ణ,  శ్రీకాంత్, సుధాకర్ సింగ్ పాల్గొన్నారు.

Related posts

భారతీయ సాంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ

Satyam NEWS

అనారోగ్యంతో ఉన్న నిరుపేదల పాలిట వరం సీఎంఆర్ఎఫ్

Satyam NEWS

ఆస్తిపన్ను బకాయిలపై కొల్లాపూర్ మునిసిపాలిటీ ఆఫర్

Satyam NEWS

Leave a Comment