శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస ఉన్నత పాఠశాల ఆవరణ లో మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి.ప్రసాద్ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మొయ్యి వాసుదేవరావు ఉపాధ్యాయులు బలివాడ ప్రభాకర్ రావు, పిసిని వసంతరావు రాజనాల సతీష్ రాయుడు పూల మాలతో నివాళులర్పించారు.
previous post