27.7 C
Hyderabad
May 7, 2024 10: 45 AM
Slider హైదరాబాద్

కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సత్కరించిన గంగపుత్ర సంఘం

#gangaputra

జిహెచ్ఎంసి పాలకమండలి సమావేశంలో గంగపుత్రుల సమస్యలపై నియోజకవర్గంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ని అంబర్ పేట నియోజకవర్గం సంబంధించిన గంగపుత్రులు కార్పొరేటర్ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు పాక నర్సింగ్, పాక సంతోష్, సందీప్, బాల్రాజ్, చరణ్, దత్త, బిజ్జి నరేష్, కిషన్, చందు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

సేవా కార్యక్రమంలో ట్రాఫిక్, ఆర్మర్డ్ పోలీసులు..!

Satyam NEWS

జర్నలిస్టులకు ఎక్రెడిటేషన్ల జీవోపై హైకోర్టు నోటీసులు

Satyam NEWS

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment