పూర్తి వివరాలు తెలియలేదు కానీ ఒక యువతిని దారుణంగా హత్య చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. అనూష(16) అనే యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అనూష ను హత్యచేశారని అనూష సోదరుడు పోలీసులకు తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నరసరావుపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
previous post