37.2 C
Hyderabad
May 6, 2024 13: 48 PM
Slider గుంటూరు

మిస్టరీ: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువతి బలి

murder NRT

పూర్తి వివరాలు తెలియలేదు కానీ ఒక యువతిని దారుణంగా హత్య చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. అనూష(16) అనే యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అనూష ను హత్యచేశారని అనూష సోదరుడు పోలీసులకు తెలిపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నరసరావుపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Related posts

బీ కూల్ రోజమ్మ : అంతా నేనుచూసుకుంటానన్న జగన్

Satyam NEWS

స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి

Satyam NEWS

మహా శివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు

Satyam NEWS

Leave a Comment