40.2 C
Hyderabad
April 28, 2024 18: 14 PM
Slider ఆంధ్రప్రదేశ్

న్యూ బిగినింగ్: దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

disha police station

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రాజమండ్రిలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు,  ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను కూడా ముఖ్యమంత్రి  జగన్ ప్రారంభించారు.

Related posts

చీరాలలో 471 ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కరణం

Satyam NEWS

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు కరోనా

Satyam NEWS

కూలిన బంగారు గని.. 38 మంది మృతి

Sub Editor

Leave a Comment