ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రాజమండ్రిలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.
previous post