29.7 C
Hyderabad
May 6, 2024 06: 23 AM
Slider కృష్ణ

మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్‌ ఫ్రై డే

#YS Jaganmohan Reddy

కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రై డే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్‌ లోకానికి ఇచ్చిన సందేశాలు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Related posts

కరోనా కట్టడిలో విఫలమైన ఏపిలో కేంద్రం జోక్యం

Satyam NEWS

రేపు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి సారె

Satyam NEWS

అనాధ వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు

Satyam NEWS

Leave a Comment