36.2 C
Hyderabad
May 8, 2024 17: 21 PM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వం చెయ్యలేదు… కానీ మేము చేస్తున్నాం: జనసేన పార్టీ నేత యశస్వి

#janasena

గత నెల మొదటి వారంలో పార్టీ  చెప్పిన విధంగా నే గుంతలున్న రోడ్లను పార్టీ అధ్యక్షుని పిలుపు మేరకు పూడ్చే చర్యలకు ఉపక్రమించినట్టు జనసేన పార్టీ నేత పాలవలస యశస్వి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో ని మయూరీ జంక్షన్ వద్ద గుంతలు పడ్డ రహదారి ని పూడ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులుండీ కూడా రోడ్ల ను బాగు చేయించాలన్న ఆలోచన రాకపోవడం దౌర్భాగ్యమన్నారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ నేత పవన్…రెండు ప్రాంతాల్లో రోడ్ల ను బాగు చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఆయన ఇచ్చిన పిలుపు తోనే జిల్లాలో మరమ్మతులకు గురైన రోడ్ల ను బాగు చేసే పనికి పార్టీ ఉపక్రమించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Related posts

ప్రయివేటు స్కూళ్ల వారికి ప్రభుత్వ సాయం షురూ

Satyam NEWS

కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

Satyam NEWS

పౌరోహితులను ఆదుకున్న ఆర్ధిక మంత్రి హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment