29.7 C
Hyderabad
May 6, 2024 03: 32 AM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరోయిన్ కేథరీన్ ట్రెసా

#heroineCatharine

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కొకాపెట్ లోని తన నివాసంలో దక్షిణ భారత సినీ హీరోయిన్ కేథరీన్ ట్రెసా అలెగ్జాండర్ (సరైనోడు చిత్రం లో MLA పాత్రధారి) మొక్కలు నాటారు.

అనంతరం మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటనని కేథరిన్ ట్రెసా తెలిపింది.

అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి  ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఆమె తెలిపారు.

అనంతరం మరో ముగ్గురు ( సిద్ధార్థ్ , తమిళ నటులు ఆర్య,  అధర్వ మురళి ) తో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని ఆమె తన స్నేహితులు, అభిమానులందరినీ అభ్యర్థించింది.

Related posts

పొంగులేటి, జూపల్లి లతో రేవంత్‌తో కీలక భేటీ?

Bhavani

మహా శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు…!

Satyam NEWS

పెట్రో ధరలపై నిరసన వ్యక్తం చేసిన ఎంఐఎం నేతలు

Satyam NEWS

Leave a Comment