29.7 C
Hyderabad
May 4, 2024 05: 27 AM
Slider విజయనగరం

14న జరగబోయే హనుమాన్ ర్యాలీ కీ హిందువులంతా రండి

#hanuman

ఈ నెల 14 ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ధర్మ రక్షా సమితి నిర్వహిస్తున్న భారీ  శోభాయాత్ర కు సమస్త హిందూ బంధువులందరూ తరలి రావాలని సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు విజయనగరం దాసన్నపేట లో విజయనగరం ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందివాడ వేణుగోపాల్, శ్యామ్ ,పార్ధశారధి తదితరులు మాట్లాడారు. హిందువులు ఐక్యత చాటి చెప్పేందుకే… ఈ హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా హనుమాన్ జయంతి నేపథ్యంలో భారీ హనుమాన్ విగ్రహం తో ర్యాలీ కొనసాగుతుందన్నారు.నగరంలో మన్నార్ శ్రీ రాజగోపాల్ దేవాలయం నుంచీ ఈ భారీ ర్యాలీ హనుమాన్ విగ్రహం తో ప్రారంభమై…కోట నుంచీ మూడులాంతర్లు, మీదుగా మళ్లీ కోట  వరకు కొనసాగుతుఃదని నిర్వాహకులు తెలిపారు.

Related posts

ఏపీ సాఫ్ట్ బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి

Satyam NEWS

మహిషాసుర మర్ధినిగా భీమవరం మావుళ్లమ్మ

Satyam NEWS

ఓవర్ యాక్షన్: నిందితుడికి పోలీసుల మద్దతు లా విద్యార్థిని ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment