29.7 C
Hyderabad
May 3, 2024 03: 47 AM
Slider పశ్చిమగోదావరి

దీక్ష విరమించిన చేగొండి హరిరామజోగయ్య

#hariramajogaiaha

ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య దీక్ష విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాను దీక్ష నిర్మించానని తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు తనకు అండగా నిలిచిన కాపు నాయకులను అరెస్టు చేయడం బాధాకరమని వారందరినీ ఎటువంటి కేసులో లేకుండా విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాపులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముందు ముందు పెద్దలంతా కూర్చొని చర్చించుకుని ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తెస్తే రిజర్వేషన్ సాధించుకుంటామని ఆలోచన చేస్తామని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు.

Related posts

నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

స్పై ఒబామా:వైరల్‌గా మారిన ట్రంప్ ట్విట్టర్ పోస్టింగ్

Satyam NEWS

ఉపాధ్యాయ సమస్యలపై 29న జరిగే ధర్నా విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment