39.2 C
Hyderabad
May 3, 2024 14: 46 PM
Slider హైదరాబాద్

బస్తీ దవాఖానతో ప్రతి ఒక్కరికి మేలు

#amberpet

హైదరాబాద్ అంబర్ పేట్ లోని పటేల్ నగర్ చౌరస్తాలో నిర్మిస్తున్న బస్తీ దవాఖాన కోసం సంబంధిత అధికారులతో కలిసి జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్ పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఈ.ఈ సుబ్బారావు, ఏ.ఈ జగదీష్, టీ.ఏ దీపక్, స్థానిక బస్తీ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆమనురి సతీష్, జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, తిరుపతి, సందాని, వేణు, జెమీల్, లవంగు నాగరాజు, ఇమ్రాన్, శివ కుమార్, అండాలు, నాగమణి, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్థిక క్రమశిక్షణ లేదు

Satyam NEWS

వనపర్తి పట్టణంలో భూ మాఫియాను అరికట్టాలి

Satyam NEWS

స్త్రీ జాతి చైతన్యం కోసం పరితపించిన గుడిపాటి వెంకటాచలం

Bhavani

Leave a Comment