జహీరాబాద్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా మోగుడంపల్లి మండల్ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మండల కేంద్రంలో సెంట్రల్ డివైడరు సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి, రైతు వేదికను ప్రారంభించిన మంత్రి అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు, మెదక్ ఎంపీ బీబీ పటేల్,ఎమ్మెల్యే మాణిక్ రావు,జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ శరత్, డి సి ఎం ఎస్ శివకుమార్, స్థానిక ప్రజా ప్రతినిధుల తో కలిసి నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలను ప్రారంభించారు.
previous post