38.2 C
Hyderabad
May 3, 2024 22: 50 PM
Slider గుంటూరు

త్రికోటేశ్వరుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్

#kotappakonda

గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్ప కొండను నేడు ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి నాథ్ తిల్హరి సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా జస్టిస్ రవి నాథ్ తిల్హరి దంపతులకు వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన త్రికోటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రఖ్యాతిగాంచిన త్రికోటేశ్వర దేవస్థానంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణకు ఏర్పాటు పూర్తి కావస్తున్నాయి.

Related posts

బాబామెట్ట హజరత్ ఖాదర్ వలీ బాబా వారి ఆశ్ర‌మంలో ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలి

Satyam NEWS

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిక‌లు

Bhavani

Leave a Comment