33.7 C
Hyderabad
April 27, 2024 23: 52 PM
Slider గుంటూరు

సెయింట్ ఆన్స్ విద్యార్థిని రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక

#St Ann

నంబరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి సారథ్యం లో ఈ నెల పదకొండో తేదీ న నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో పల్నాడుజిల్లా నరసరావుపేట పట్టణ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాటశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న టి. సంఘవి అనే విద్యార్థిని షర్టు పుట్, హమెర్ తోర్ విభాగాలలో ద్వితీయ స్థానం సాధించటం చాలా సంతోషంగా ఉంది అని పాటశాల ప్రధాన ఉపాధ్యాయ రాలు సిస్టర్ అమొస్ విక్టోరియా తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయరాలు సిస్టర్ అమొస్ విక్టోరియా మాట్లాడుతూ తమ విద్యార్థిని ద్వితీయ స్థానం సాధించి ఈ నెల 19 తేదీన శ్రీ కాకుళం నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక అయినట్ల ప్రధాన ఉపాధ్యాయరాలు తెలిపారు. ఈ సందర్భంగా పాటశాల క్రీడా విభాగ టీచర్ భారతి , పాటశాల సిబ్బంది వాణి తదితరుల విద్యార్థిని సంఘవీ నీ అభినందించారు.

Related posts

వాటా కోసం డిమాండ్: ఎన్ డి ఏలో మొదలైన లుకలుకలు

Satyam NEWS

ద్వారకా తిరుమలలో శాస్త్రోక్తంగా హనుమత్ జయంతి

Satyam NEWS

జల్సాల కోసం చోరీలు చేసిన నిందితుడు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment