హిరాసుక్క జయంతి అదివాసి భవనం పిట్టలవడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కార్యక్రమం విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమనికి సభ అధ్యక్షుడు కురసాంగే తనాజి కూoమ్ర శ్రీనివాస్ వహించారు సభ ముఖ్య అతిథిగా ట్రెనింగ్ కలెక్టర్ శ్రీజ పాల్గొని మాట్లాడుతూ అదివాసి పర్థన్ సమాజ్ హిరాసుక్క జయంతిని రాబోయే తరానికి స్ఫూర్తి ఇస్తుందని ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు
ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా ఇలా 9తెగలు కాల్సి ఉండడం చూస్తే మీ హక్కులను ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సాకారం ఇస్తుందని అన్నారు నేను కూడా ప్రభుత్వవానికి మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి నివేదిక ఇచ్చి పరిష్కారం అయ్యే విదంగా చూస్తానని హామీ ఇచ్చారు ఈసందర్భంగా ప్రధాన్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు కురసాంగే తనాజి మాట్లాడుతూ 1,ప్రతి అదివాసిలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని 2,పొడుభూములకు పట్టాలు ఇవ్వాలని 3,పిసా చట్టం పగడ్బందిగా అమలు చేయాలని ,Go no 3 ను పరీక్షించాలని 4 ప్రతీ అదివాసి లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు
ఈకార్యక్రమంలో పూజా నిర్వహన దేవరి మడవి లక్ష్మీణ్ ప్రత్యేక అతిథిగా 9తెగల నాయకుడు తుడుం దెబ్బ అద్యక్షుడు గోడం గణేష్ ,పూసం ఆనందరావు, ఆత్రం అనుసుయ్య, గేడం ఆనంద్రావు, పుస్నాక్ భాస్కర్, మడవి శంకర్ మేస్రం మనోహర్ ,మేస్రం శంకర్, గేడం తులసిరామ్, కూడమేత ప్రకాష్, మేస్రం నగేష్, మేస్రం ప్రబకార్, పర్చకి ప్రబకార్ మధుసూదం,మేస్రం శశినారాయన్ ,నిరంజన్ ,ఆత్రం శేషు, ఆత్రం నారాయణ్, తదితరులు పాల్గొన్నారు.