38.2 C
Hyderabad
May 5, 2024 21: 23 PM
Slider విజయనగరం

ఎం.డోలపేటలో ఉపాధి కూలీల పై తేనటీగల దాడి..!

#honeybeeattack

విజయనగరం జిల్లాలో రేగిడి మండలం ఎం.డోలపేట లో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి జరిగింది. ఈ  ఘటనపై స్పందించింది జిల్లా యంత్రాంగం.ఈ దాడి ఘటనలో ఇరవై మంది వేతన దారులపై తేనెటీగలు దాడి చేయగా తీవ్రంగా గాయపడిన ముగ్గురిని పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

మిగిలిన వారందరికీ గ్రామంలోనే ప్రాథమిక చికిత్స అందిచామని తెలిపారు.

ఆసుపత్రిలో చేరిన వారంతా కోలుకుంటున్నారు, మండల స్థాయి అధికారులు ఆసుపత్రిలోనే వుండి వారికి అవసరమైన వైద్య సహాయం అందించే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ తేనెటీగల దాడిలో గాయపడిన వారెవ్వరికీ ప్రాణాపాయం లేదని జిల్లా కలెక్టర్  సూర్యకుమారి తెలిపారు.

Related posts

జిల్లా లో రెడ్ అలెర్ట్ ప్రజలు బయటకు రావద్దు… సహకరించాలి

Bhavani

రేవంత్ రెడ్డీ ఈ శకునులు… శల్యులను వదిలించుకో

Satyam NEWS

ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలి

Satyam NEWS

Leave a Comment