23.2 C
Hyderabad
May 7, 2024 22: 42 PM
Slider ముఖ్యంశాలు

మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

#drugs

ఇదివరకు పంజాబ్‌లో తరచూ మత్తు పదార్థాల గుట్టు రట్టు అయ్యేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి. చాక్లెట్లు అమ్మినట్లుగా డ్రగ్స్ అమ్మేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు.

వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌లను సీజ్ చేశారు.

Related posts

జనసేన అధినేత రాకకై విజయనగరం లో ఎదురు చూపులు…!

Satyam NEWS

10న బి‌ఆర్‌ఎస్ పార్టీ సమావేశం

Murali Krishna

గోపన్పల్లి లో వైకుంఠ ధామం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment