శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న భార్య, భర్త అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం తో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుండి వరంగల్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
సత్యం న్యూస్.నెట్ శ్రీ సత్య సాయి జిల్లా
previous post