37.2 C
Hyderabad
April 30, 2024 12: 57 PM
Slider అనంతపురం

రోడ్డు ప్రమాదంలో భార్య భర్త మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొనడంతో పెను ప్రమాదం సంభవించింది. కారులో ప్రయాణిస్తున్న భార్య, భర్త అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం తో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుండి వరంగల్ కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
సత్యం న్యూస్.నెట్ శ్రీ సత్య సాయి జిల్లా

Related posts

నకిలీ విత్తనాల పేరుతో రైతులు ఆగం

Satyam NEWS

ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

ఒకే గొడుగు కిందకు మొత్తం నీటిపారుదల శాఖ?

Satyam NEWS

Leave a Comment