పదవ తరగతి చదువుతున్నవిద్యార్థుల అంతర్గత మూల్యాంకనాన్ని జిల్లా స్థాయి, మండలం స్థాయి బృందాలు పరిశీలించాయి. నేటి నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల అంతర్గత మూల్యాంకనాన్ని పరిశీలిస్తారు. కొల్లాపూర్ గాంధీ ఉన్నత పాఠశాలను జిల్లా స్థాయి పర్యవేక్షణ బృందాలు పర్యవేక్షించి విద్యార్థుల అంతర్గత మూల్యాంకనం పరిశీలించాయి. తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పర్యవేక్షణ బృంద సభ్యులు బలరామ కృష్ణ రావు, రఘువర్ధన్ రెడ్డి, మహమూద్, గాంధి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మునావర్ సుల్తానా, శోభారాణి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
previous post