38.2 C
Hyderabad
May 3, 2024 19: 57 PM
Slider ఖమ్మం

జ్యుడిషియల్ అధికారుల నివాస స్థల పరిశీలన

#Urban Mandal Burahan

జ్యుడీషియల్ అధికారుల నివాస భవనాల కోసం ఖమ్మం అర్బన్ మండలం బురహాన్ పురం లోని సర్వే నెం. 98 లో కేటాయించిన స్థలాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యుడీషియల్ అధికారుల క్వార్టర్ ల కొరకు ప్రభుత్వం 3.08 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పరిశీలన సందర్భంగా జిల్లా కోర్టు సీఏఓ సూర్యనారాయణ మూర్తి, సెంట్రల్ నజీర్ రాధే శ్యామ్, రెవిన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో గాంధీజయంతి

Satyam NEWS

ఖానాపురం మినీ ట్యాంక్ బండ్‌గా ఊర చెరువు

Sub Editor

బలవంతపు వసూలు చేస్తున్న తై బజార్ గుత్తేదారులు

Satyam NEWS

Leave a Comment