31.2 C
Hyderabad
May 3, 2024 00: 35 AM
Slider ఖమ్మం

మహనీయుల జీవితాలతో స్ఫూర్తి

#kmmdc

అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి త్యాగాలను స్మరించుకుంటూ, సోమవారం ఐడిఓసి లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్,  జిల్లా అధికారులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ అమరులైన జనవరి 30 వ తారీకున అమరవీరుల దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకొని, వారి జీవితాలతో స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, డిఆర్వో శిరీష, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

20న అయోధ్య మైదానంలో హైందవ శంఖారావం…!

Bhavani

నేటి వరకూ 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Bhavani

రైతుల‌పై కేసీఆర్ క‌ప‌ట ప్రేమ‌: సీఎంకు కోమటిరెడ్డి బ‌హిరంగ లేఖ‌

Satyam NEWS

Leave a Comment