28.2 C
Hyderabad
May 8, 2024 23: 14 PM
Slider నల్గొండ

ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తెరాస పార్టి కార్యకర్త గోపాల్ దాసు అంజయ్య కుటుంబానికి తెరాస పార్టీ సభ్యత్వ భీమ 2 లక్షల రూపాయల చెక్కును హుజూర్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  స్వయంగా వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి అందచేశారు.

ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా సమయంలో ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

తొలిసారిగా “ఖాకీ” వనంలో తెలుగు భాషా దినోత్సవం…!

Satyam NEWS

జాతీయ స్థాయి పేద క్రీడాకారిణికి ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment