అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ కోర్టుకు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆఖరు నిమిషంలో కార్యక్రమంలో మార్పు చోటు చేసుకుంది. సిబిఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున నేడు జగన్ కోర్డుకు హాజరు కావడం లేదు.
previous post