పోలిసుల అదుపులో టాప్ క్యాడర్ కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్ఉన్నట్లు తెలుస్తుంది.బోర్డర్ అవంతిపోరాలో ఉగ్రవాదులు, జమ్మూ-కాశ్మీర్ పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో టాప్ జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్, మరో ఇద్దరు హర్ కోర్ ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కాల్పులకు సంబందించిన ఎలాంటి సమాచారం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.