39.2 C
Hyderabad
May 3, 2024 13: 15 PM
Slider ముఖ్యంశాలు

జూపల్లి రోడ్‌షో

#Jupalli Roadshow

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్‌ షో నిర్వహించారు. భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 20 న జరిగే బహిరంగ సభాస్థలి పరిశీలన కోసం వచ్చినట్టు తెలిసింది ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20 న కొల్లాపూర్‌లో రెండు లక్షల మందితో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సభకు ప్రముఖ నాయకులు, ప్రియాంక గాంధీ రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, రాక్షస, నియంతృత్వ పాలనకు చమర గీతం పాడాలన్నారు. ఆస్తులు.. పుస్తెలు అమ్ముకొని చదువుకున్న వారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని..

తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్‌కు బహుమానం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ సీఎం అయ్యే వారా అంటూ జూపల్లి కృష్ణరావు ప్రశ్నించారు.

Related posts

మిడ్డే మీల్ వర్కర్ల సభలు జయప్రదం చేయాలి

Bhavani

ఆటో నుంచి జల జలా రాలిపడ్డ నోట్ల కట్టలు

Satyam NEWS

లంబాడి బంజారా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వద్దు

Satyam NEWS

Leave a Comment