కామారెడ్డి పట్టణ సిఐ జగదీష్ పై పోలీసు శాఖ వేటు వేసింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ విషయంలో బెయిలు కోసం 5 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఆధారాలతో సహా ఏసీబీ అధికారులకు సిఐ జగదీష్ పట్టుబడ్డాడు. దాంతో పోలీసు శాఖ సిఐ జగదీష్ పై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. క్రికెట్ బెట్టింగ్ విషయంలో ఇప్పటికే కొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో తదుపరి చర్యలు ఎవరిపై ఉంటాయోనన్నఆందోళన పోలీసు శాఖలో నెలకొంది.
previous post