39.2 C
Hyderabad
May 3, 2024 11: 45 AM
Slider ముఖ్యంశాలు

ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం వారి కంచన ఫౌండేషన్

#KanchanaFoundation

విద్య, కళలు, సైన్స్, స్పోర్ట్స్, సోషల్ వెల్ఫేర్, కామర్స్, పర్యావరణ పరిరక్షణ పై సమాజం లో చైతన్యం, అవగాహన, సేవలను అందించేందుకు యల్ హెచ్ యల్  ‘కంచన ఫౌండేషన్’ ప్రారంభించినట్లు ఫౌండేషన్ చైర్మన్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు, ఆమోదం ‘ కంచన ఫౌండేషన్ ‘ పొందిందన్నారు. తాము గత 15 సంవత్సరాలు గా ఐఐటీ-జేఈఈ/నీట్  ఫోరం ను నిర్వహిస్తున్నామని లలిత్ కుమార్ తెలిపారు.

ఇక పై ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం, అభిస్టా,అభిజ్ఞ  ప్రోగ్రాం లతో స్కూల్ స్థాయి నుండి డిజిటల్ ఎడ్యుకేషన్ ను అందించనున్నామని తెలిపారు.

Related posts

విద్యార్థినులకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్

Murali Krishna

అధిక వర్షాలతో కుదేలైన ఆదిలాబాద్ జిల్లా సోయా, పత్తి రైతు

Satyam NEWS

పేదలకు విటమిన్ మాత్రలు, అన్నం ప్యాకెట్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment