31.2 C
Hyderabad
May 11, 2024 23: 55 PM
Slider హైదరాబాద్

కమలానగర్, భవాని నగర్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

#kantivelugu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ లోని కమలానగర్, భవాని నగర్ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ భవనాలలో గురువారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డితో కలసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, డిప్యూటీ కమిషనర్ శంకర్, సర్కిల్ సహాయ వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ స్వప్నా రెడ్డి, డాక్టర్ కాసిమ్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, డివిజన్-2 బిఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్  రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్ది శ్రీనివాస్, బిజెఆర్ కాలనీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రహీమ్, భవానినగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీరాములు, నాయకులు మురళి పంతులు, చిరంజీవి, కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల బాలరాజు, బొజ్జ రాఘవరెడ్డి, రమాదేవి, కుమారస్వామి, గడ్డం శ్రీనివాస్, శ్రీకాంత్, కమలాకర్,  సీతారాంరెడ్డి, కృపనందం, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

నాటి ప్రకాశం గారి పార్క్…నేడు మహిళా పార్క్…కానీ…!

Bhavani

నివ‌ర్ గండం గ‌డిచింద‌నుకుంటే బురేవి, ట‌కేటీల భ‌యం

Sub Editor

చెత్త సేకరణ పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment