25.7 C
Hyderabad
January 15, 2025 18: 29 PM
Slider జాతీయం

రివెంజ్:కాశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ శిబిరాలపై గ్రెనేడ్లతో దాడి

kashmir granide attack

ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు.తమపై పోలీస్ అధికారులు చేస్తున్న దాడులకు ప్రతీకార దాడులు చేపడుతున్నారు.జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ శిబిరాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో ఈ రోజు దాడి చేశారు. అయితే ఈ దాడి కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భారత భద్రతా దళాలు చేసిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు, ఒక పొలిసు అధికారి మరణించిన కొన్ని గంటల తరువాత జరిగింది. కాగా ఈ గ్రెనేడ్ దాడిలో ఎవ్వరు గాయపడలేదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇది ఇగ్రవాదులు చేసిన ప్రతీకార చర్యగా అధికారులు భావిస్తూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Satyam NEWS

వి యస్ యులో నాగేంద్రకు డాక్టరేట్ ప్రధానం

Satyam NEWS

పూలు చల్లటం కాదు పూట గడిచేలా చూడాలి

Satyam NEWS

Leave a Comment