37.2 C
Hyderabad
May 6, 2024 20: 58 PM
Slider జాతీయం

రివెంజ్:కాశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ శిబిరాలపై గ్రెనేడ్లతో దాడి

kashmir granide attack

ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు.తమపై పోలీస్ అధికారులు చేస్తున్న దాడులకు ప్రతీకార దాడులు చేపడుతున్నారు.జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ శిబిరాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో ఈ రోజు దాడి చేశారు. అయితే ఈ దాడి కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భారత భద్రతా దళాలు చేసిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు, ఒక పొలిసు అధికారి మరణించిన కొన్ని గంటల తరువాత జరిగింది. కాగా ఈ గ్రెనేడ్ దాడిలో ఎవ్వరు గాయపడలేదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇది ఇగ్రవాదులు చేసిన ప్రతీకార చర్యగా అధికారులు భావిస్తూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

రాహుల్ గాంధీకి అందరూ సంఘీభావం తెలపాలి

Satyam NEWS

మురళి కృష్ణ ఆలయ అసోసియేషన్ సేవలు అభినందనీయం

Satyam NEWS

ఈ నెల 7న ” కీచ‌క సంహారం – నారీ నీరాజ‌నం ”

Satyam NEWS

Leave a Comment