29.7 C
Hyderabad
May 6, 2024 07: 01 AM
Slider ముఖ్యంశాలు

బతుకమ్మ సంబరాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

#kishanreddy

హైదరాబాద్ అంబర్ పేట్ డివిజన్ లోని మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. స్థానిక అంబర్ పెట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమంలో పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ ముదిరాజ్, తిరుపతి, నాగరాజు, రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ చారి, దినేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్ పేట్

Related posts

వీఆర్ఎ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Satyam NEWS

రాజ్యాంగేత శక్తులతో రాజ్యం నడపడం అప్రజాస్వామికం

Satyam NEWS

కరోనాతో పోరాడేందుకు ఆయుర్వేదం బెస్ట్

Satyam NEWS

Leave a Comment