Slider కరీంనగర్

ఆన్ డ్యూటీ:బస్సు లోనే గుండె పోటుతో కండక్టర్ మృతి

korutla conductor died ondutu in peddpalli bus depo heart stroke

జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ రెడ్డి (40) సోమవారం సాయంత్రం పెద్దపల్లి బస్ స్టాండ్ లో గుండె పోటుతో మృతి చెందారు. కోరుట్ల డిపోకు చెందిన శ్రీనివాస్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు మేడారం జాతర విధులు కేటాయించారు. మేడారం నుండి పెద్దపల్లి వచ్చిన అనంతరం శ్రీనివాస్ రెడ్డి గుండెపోటుతో కుప్ప కూలిపోయారు. దీనితో కండక్టర్ అక్కడికక్కడే చనిపోయాడు.మృత దేహాన్ని జగిత్యాల జిల్లాకు తరలించారు.

Related posts

టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా చావా కిరణ్మయి ఎంపిక

Satyam NEWS

స్కూల్ ఎన్నికల నిర్వహణపై కార్యశాల

mamatha

పోడు భూముల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రణభేరి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!