31.7 C
Hyderabad
May 6, 2024 23: 18 PM
Slider జాతీయం

లా కమిషన్ నియామకాలు

#law

కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ నియామకాలు చేపట్టింది. కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థిని ఈ కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ నియమకాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుండటం విశేషం .

Related posts

హుజూర్ నగర్ లో వలస కూలీలకు కరోనా పరీక్షలు

Satyam NEWS

శాడ్: పాపం భగవాన్ రెడ్డి ..జర్నలిస్ట్ గా

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా గుర్రం జాషువా 50వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment