కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ నియామకాలు చేపట్టింది. కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థిని ఈ కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ నియమకాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. 4 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుండటం విశేషం .
previous post
next post