దేశంలో అంత్యంత కాలుష్య నగరాల జాబితాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. జాబితా ప్రకారం దేశంలోని 163 నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. బిహార్ లోని కతిహార్ నగరంలో అంత్యంత ఎక్కువగా (360 పాయింట్లు) గాలి నాణ్యత ప్రమాణాలు పడిపోయినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, నగరాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖలు ముందువరుసలో ఉన్నాయి.
next post