38.2 C
Hyderabad
April 29, 2024 20: 42 PM
Slider ముఖ్యంశాలు

ఉత్తరప్రదేశ్ లో పడవ ప్రమాదం

#barabanki

ఉత్తరప్రదేశ్ లోని  బారాబంకిలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. సుమారు 35 మంది పడవలో సుమ్లీ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అందులోని వారంతా నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. వారంతా చిన్నపిల్లలే. కొంతమంది ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. మరికొంత మంది నదిలో మునిగిపోయారు. తప్పిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ప్రమాదం జరగటం మూడవసారి.

Related posts

భగవద్గీత పోటీలలో ప్రథమ స్థానం సాధించిన హుజూర్ నగర్ వాసి

Satyam NEWS

విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఇమ్రాన్ ఖాన్

Satyam NEWS

రాజ్ న్యూస్ రిపోర్టర్ పై టీఆర్ఎస్ నేతల దాడి

Satyam NEWS

Leave a Comment